AP CM YS Jagan should apologize to state people: Nadendla Manohar on Three capital cities issue. <br />#amaravathi <br />#andhrapradesh <br />#pawankalyan <br />#janasena <br />#ysjagan <br />#ysrcp <br />#tdp <br />#ap3capitals <br />#nadendlamanohar <br /> <br />అమరావతి: ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును జనసేన పార్టీ స్వాగతిస్తోందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్. ఈ తీర్పు రాష్ట్ర ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపింది. ఇప్పటికే పునాదులు వేసి, అభివృద్ధి జరిగిన ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిన సమయంలో హైకోర్టు న్యాయమూర్తులు తీర్పుతో రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగిందన్నారు. <br />